దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కరు చేసిన తప్పుకి ఎంతోమంది అమాయకులు బలిఅవుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుతున్నాయని అధికారులు అంటున్నారు.