ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావద్ భారత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఒకేసారి మూడు రైళ్ల ప్రమాదం జరగడంతో 288 మంది చనిపోగా వందల మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఈ ఘటన బాధిత కుటుంబాలు మర్చిపోలేకపోతున్నారు.