రాజన్న సిరిసిల్ల- మనిషికి ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేం. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లు హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోతారు. ఇదిగో సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి హఠాత్పరిణామమే జరిగింది. అసలే కల్లు గీతా కార్మికులు అత్యంత ప్రమాదమైన వృత్తిలో ఉంటారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్టుంటారు గీత కార్మికులు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కల్లు గీత కార్మికుడు రోజు […]