ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్గా, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘బేబి’. గత శుక్రవారం (జూలై 14)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.