మహారాష్ట్ర- ఈ మధ్య కాలంలో దొంగ బాబాల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మంత్ర తంత్రాల పేరుతో బాబాలు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ ఒక మహిళ నుంచి 32 లక్షలు కాజేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ధానే జిల్లాలోని కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని, వాటిని తరిమివేసే శక్తి […]