అమరావతి- తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఆరోపించారు. వైసీపీ అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. […]