మత్తు పదార్థాల కోసం యువత బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా చెరిపేసుకుంటూ.. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులకు శోకాన్నిమిగిలుస్తున్నారు. కాగా, వీటి వల్ల కుటుంబాలకు కుటుంబాలు బాధితులవుతున్నారు కానీ.. వాటిని అమ్మే వారిపై చర్యలు ఉండటం లేదు. అయితే తాజాగా పోలీసులు రంగంలోకి దిగారు..