మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇన్ కమ్ టాక్స్ దాడుల కారణంగానే తన కొడుకు ఆస్పత్రి పాలైయ్యాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీలో చేరకపోతే ఇలా ఇన్ కమ్ టాక్స్ దాడులు చేయించడం కాషాయ పార్టీకి అలవాటే అని విమర్శించారు. తాజాగా […]