అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్ల పాలన తలచుకుని అఫ్గాన్ ప్రజలు భయపడు తున్నారు. తాలిబన్లు కాబూల్ను చుట్టుముట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారి పోయిన (మాజీ) దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన విషయం బయటపెట్టింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు […]