గత కొంత కాలంగా ఏపిలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏదో ఒక అంశంపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. శంకుస్థాపన కార్యక్రమం, విధులకు ఆటంకం కలిగించారని రామతీర్థం ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు సెక్షన్ల కింద (473, […]
కొని రోజులగా ఏపీలోని మన్సాస్ ట్రస్ట్పై జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ వారసత్వ వివాదం కాస్త హీట్ పెరిగి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొస్తోంది. ఇక ఎన్నో రోజులుగా ఈ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏపీ హైకోర్టు మరోసారి మన్సాస్ ట్రస్ట్పై కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజతిరాజునే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో […]