కర్ణాటకలోని దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు 85 ఏళ్ల వృద్దురాలిని చంపి శవంపై అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.