రఘురామకు పూర్తైన వైద్య పరీక్షలు సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల ఫలితాలు ఈనెల 21న సుప్రీం కోర్టుకు నివేధిక సికింద్రాబాద్- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీ రఘురామక్ళష్ణరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు […]