మూగజీవాలపై చాలా మంది ప్రేమ చూపిస్తుంటారు. వాటిని చేరదీసి.. వాటి ఆకలి తీరుస్తుంటారు. కానీ కొందరు మాత్రం మూగ జీవాలంటే అసహించుకుంటారు. అంతటితో ఆగక వాటిపై దాడులకు పాల్పడతారు. మరికొందరు మూగ జీవాలను తీవ్రంగా హింసించి చంపేస్తుంటారు. అచ్చం ఆ కోవాకు చెందిన వారే ఖతర్ లోని కొందరు సాయిధ బలగం. తమ బిడ్డను ఒక కుక్క కరచిందని.. ఏకంగా 29 కుక్కలను కాల్చి చంపారు సాయిధ బలగాల బృందం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. […]