గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. మరి బాధలో ఉన్నప్పుడు పుండు మీద కారం చల్లినట్లు ప్రశ్నలు వేస్తే.. చిర్రెత్తుకొస్తుంది. అలాగే చిర్రెత్తుకొచ్చింది బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయిన అనంతరం విలేకర్ల సమావేశానికి హాజరైన షకీబ్.. జర్నలిస్టులపై మాటలతో యుద్ధానికి దిగాడు. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారిపై అసహనం వ్యక్తం చేశాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. […]