అప్సర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అప్సర మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఆ రిపోర్టు ను వైద్యులు పోలీసులకు అప్పగించారు.