అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. తన ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు తరలించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైనాతో రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్ విజృంభణ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్ కారణంగా.. యాపిల్ ఉత్పత్తుల తయారీని నిలిపివేయాలని భావిస్తోందని సమాచారం. 2025 కల్లా.. Mac, iPad, Apple Watch, Airpods వంటి యాపిల్ ఉత్పత్తుల్లో 25 శాతం వరకైనా చైనా […]