భారత దేశంలో ప్రదాన ఆలయాల్లో దేవతామూర్తుల మూలవిరాట్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం నిషేదం అని బోర్డుపై రాసి ఉంచుతారు. కానీ కొంతమంది ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో ఆలయంలో అపచారం చోటు చేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.