APIIC: వైఎస్సార్ సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) సత్తా చాటుతోంది. మౌలిక వసతుల కల్పన, ఆదాయ ఆర్జనలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఎప్పుడూ లేనట్లుగా.. 2021–22 కాలంలో ఇంజనీరింగ్ పనుల కోసం రికార్డు స్థాయిలో రూ.348.71 కోట్లు ఖర్చు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చు చేస్తే.. ఆ మొత్తంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ […]