సర్వేద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ప్రధానమైనవి కళ్లు. ఒక్క రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే మనం ఎక్కడికీ కదలలేం.. ఏ పనీ చేయలేము. ప్రపంచమంత చీకటిగా కనిపిస్తుంది. ఆ రెండు నిమిషాలేక ఎంతో అలాటిపోతాము. అయితే అసలు చూపు లేకపోతే ఏంటి పరిస్థితి. ఇక జీవితం దుర్భరం కదా?. కానీ ఆ అవయవ లోపం శరీరానికే కానీ మనస్సు కాదని, విజయాలకు వైకల్యాలు అడ్డురావని జనగామకి చెందిన యువతి […]