అమరావతి- తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సహా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నామినేట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్కున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, రాష్ట్రంలో ఏయే కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాలనే జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. నామినేటెడ్ పదవులకు అర్హులుగా గుర్తించిన సుమారు 150 మంది పేర్లతో జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. వీరందరికి ప్రాధాన్యతా […]