ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డుదారులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. త్వరలో నగదు బదిలీ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ముందు రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. ఒకవేల బియ్యం వద్దు అనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఎలాంటి బలవంతం ఉండదని.. అంగీకరించిన కార్డుదారులకు […]