కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు..మొక్కులను తీర్చే భగవంతుడు.శ్రీనివాసుని పావన నిలయం తిరుమల. ప్రపంచం లో అత్యధికంగా భక్తులు దర్శించే క్షేత్రంగా నిలిచింది .ఈ క్షేత్రం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నూతన విధానాలను అనుసరిస్తుంది.అందులో భాగంగా త్వరలో తిరుమలలో డిఆర్డిఓ యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ బోర్డు తిరుమలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి రంగంలోకి దిగింది. ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెడీ చేస్తోంది.ఇందులో భాగంగా యాంటీ […]