పేదలు పస్తులుండకుండా వారి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా నగదును అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. కిలో బియ్యానికి ఇంత చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.