ఆంధ్ర క్రికెటర్ విహారీకి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తుంది. టీంఇండియాలో వరుస అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీని ప్రకారం ఆంధ్ర జట్టుని వీడి మధ్య ప్రదేశ్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడబోతున్నాడని తెలుస్తుంది.