ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. అనంతరం మంటలు అలముకున్నాయి.