సినిమా తారలెందరో వెండితెరపై జైజైలు పలికించుకుని.. ఆ తర్వాత ప్రజా సేవకై రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వీటికి ఆద్యం పోసిందీ తమిళనాడు. సిఎన్ అన్నాదురై, కరుణానిథి, ఏంజీఆర్ల తరం నుండి నేటి కమల్ హాసన్ వరకు అనేక మంది సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారే. అటువంటి వారిలో ఒకరు ప్రముఖ నటుడు శరత్ కుమార్. ప్రాంంతీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన.. ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించారు. ..