కమెడియన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు కోర్టులో చుక్కెదురయ్యింది. భార్యకు ప్రతి నెల 8 లక్షల రూపాయలు భరణంగా చెల్లించాల్సిందేనంటూ పృథ్వీరాజ్కి విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్కి 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మి […]