వెస్టిండీస్ తో టీ 20 సిరీస్ కి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ హాట్ టాపిక్ గా మారాడు.