సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు గాయపడితే.. అతడి స్థానంలో మరో ఆటగాడు బరిలోకి దిగుతాడు. కానీ తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో ఆటగాళ్లు గాయపడటంతో కోచ్ తో పాటుగా అసిస్టెంట్ కోచ్ కూడా మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశారు.