దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్స్ ను, గూడ్స్ ట్రైన్స్ ను నడుపుతూ ఇండియన్ రైల్వై రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రైల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చోటు చేసుకునే రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో ఆందోళనకు గురిచేస్తుంది. రైలు పట్టాలు తప్పడం, అగ్ని ప్రమాదాలకు గురికావడం వంటి ప్రమాదాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురయ్యింది.