ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతూ మహిళలను భయందోళనలకు గురి చేస్తున్నారు. అయితే వరుస ఘటనలు మరువకముంతే తాజాగా విశాఖలో కొందరు చైన్ స్నాచర్లు పట్టపగలు రెచ్చిపోయారు.