కార్పోరేట్ పాఠశాలల్లో విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్ లో మొదటిసారిగా స్కూల్ బస్సు అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.