బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై మూవీతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్. తన అందం, అభినయంతో అప్పట్లో ఈ అమ్మడు కుర్రకారును ఓ ఊపు ఊపింది. అయితే ఈ అమ్మడు మూడు పదుల వయసు దాటినా కూడా తన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఇక బద్రి తర్వాత ఈ హీరోయిన్ అనేక సినిమల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కూడా అడప దడపా సినిమాల్లో నటిస్తూ […]