ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 288 మంది చనిపోగా వందల మంది తీవ్ర గాయాలపాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.