దేశంలో రాజీవ్ గాంధీ హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ కేసులో కొంతమంది ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో పెరరివాలన్ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.. ఆయనని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన పేరరివాలన్ను విడుదల చేయాలని […]