రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో రెండు నెలల పాప కిడ్నాప్ కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ పాపను సురక్షితంగా రక్షించారు.