ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నప్పటికి ప్రయోజనం లేకుండా పోతుంది. మత్తు పదార్థాల వాడకంతో యువత భవిష్యత్ ను నాశనం చేసుకుంటుంది.