దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపిలో పదివేల కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో సైతం కేసులు పెరిగిపోతున్నాయి. 8 నెలల తర్వాత బుధవారం రోజువారీ కేసులు మూడున్నర వేలు దాటాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే.. నిర్లక్ష్యం వహించవొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి […]