గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతుంది. ఇప్పటికే విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ సెలబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్, కమెడియన్ వడివేలు, నటి వరలక్ష్మి శరత్ కుమార్,కీర్తిసురేష్, త్రిష కరోనా భారిన పడగా.. టాలివుడ్ లో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. నటుడు కమల్ […]