దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మానియా కొనసాగుతోంది. రామనామంతో దేశమంతా జపిస్తోంది. ఇటువంటి సమయంలో కొన్ని ఫేక్ స్టేట్ మెంట్స్ ప్రేక్షకులను ఆందోళనలో పడేశాయి. ఇటువంటి తప్పుడు వార్తలపై ఆదిపురుష్ టీమ్ ఘాటుగా స్పందించింది.