ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ను ప్రారంభించారు. ఈ డేటా సెంటర్ ద్వారా మొత్తంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి లభించనుంది.