హిందూ, ముస్లింల ఐక్యతను చాటిచెప్పే ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముస్లింల ఆహ్వానం మేరకు ఓ మఠాధిపతి మసీదును ప్రారంభించారు. అన్ని మతాలు సమానమే, ఒకరికొకరు హాని తలపెట్టుకోకుండా సామరస్యంతో జీవించాలని తెలిపారు.