భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే ముగిసింది. మనమే విజయం సాధించాం. అయితే ఈ మ్యాచులో హార్దిక్ పాండ్య.. మాజీ కెప్టెన్ కోహ్లీని అవమానించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరును ప్రస్తుతం కొనసాగిస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ముంబై వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.