ప్రముఖ చిత్ర దర్శకుడు పరశురాం గురించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్కు కోట్ల రూపాయు బాకీ పడ్డారట.