ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమమే అజెండాగా ముందుకేళ్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సంక్షేమ పథకాన్ని తానే స్వయంగా బటన్ నొక్కి మరి ప్రారంభిస్తున్నారు. ప్రతి పథకంలో సీఎం జగన్ తన దైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్-ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. సీఎం జగన్ […]