స్పోర్ట్స్ డెస్క్- న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. సౌథాంప్టన్ వేదికగా రేపు శుక్రవారం ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం తుది జట్టుని సాయంత్రం భారత్ ప్రకటించింది. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కాంబినేషన్తో తుది జట్టుని కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలెక్ట్ చేశాడు. ఆరో […]