కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి వీలు లేదు.., బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు అంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే.., పండగ దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ విషయంలో హిందూ సంఘాల నుండి, ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియాలో చాలా సెటైర్స్ కూడా నడిచాయి. ఇక కొంత మంది ఈ విషయంలో హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో.., హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ప్రకటించింది. […]