టీడీపీ ఎమ్మెల్సీల పదవి గడువు ముగియడంతో ఆ బలం వైసీపీకి పెరుగుతోంది. ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు తమ పదవుల గడువు అయిపోవడంతో వారు రిటైర్ అవుతున్నారు. అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రిటైర్ అవుతున్నారు. ఇంకోవైపు వైసీపీకి గవర్నర్ కోటాలో ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు అందుబాటులోకి వస్తున్నారు. దీంతో శాసనమండలిలో టీడీపీ సంఖ్య 22 నుంచి 15కు తగ్గిపోతోంది. ఇంకోవైపు వైసీపీ బలం విపరీతంగా పుంజుకుంటోంది. నలుగురి రాకతో వైసీపీ బలం […]