ఎంతో అట్టహాసంగా మొదలైన ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. జట్లలో కొంత మంది ఆటగాళ్లకి కోవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లన్నీ అత్యంత పటిష్టమైన బయో బబుల్ లో జరిగాయి. అయినప్పటికీ ఆటగాళ్లకి పాజిటివ్ రావడంతో తప్పు ఎక్కడ జరిగింది అనే విషయంలో బీసీసీఐ విచారణ చెప్పటింది. అయితే.., ఇప్పుడు ఈ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకి వచ్చాయా […]