Covid-19: చిన్న రోగం వచ్చినా గానీ ఒక రోగికి వాడిన సిరంజి మరొక రోగికి వాడరు. అలాంటిది కరోనా టీకాల విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి. టీకాలకి కూడా ఒకరికి వేసిన సిరంజితో మరొకరికి టీకా వేయకూడదు. కానీ మరీ ఘోరంగా ఒక్క సిరంజితో 39 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సాగర్ నగరంలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో వైద్య అధికారులు బుధవారం […]